వేసవిని దృష్టిలో ఉంచుకొని కర్ణాటక, ఏపీ, తెలంగాణలోని తుంగభద్ర నదీతీర ప్రాంతాల ప్రజలు, పశుపక్షాదులకు తాగునీటి అవసరాల కోసం టీబీ బోర్డు అధికారులు నీటిని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతకాలం రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడుతూ నదీజలాల్లో అన్యాయం జరగకుండా చూసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రయోజనాలను పొరుగు రాష్ర్టాలు కాలరాస్తున్నా నిమ్మక�