తిరుపతి: కల్యాణ మండపాలను లీజుకు ఇవ్వనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రకటించింది. అందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మల్లం
తిరుమల, జూన్, 20: ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 16 టీటీడీ కళ్యాణమండపాలు నిర్మిస్తున్నామని టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి చెప్పారు. ఏడుకొండల్లోని అంజనాద్రి కొండలే హనుమ జన్మస్థలం అని మనం నమ్ముతున్నాము. ఆంజనేయుడు జన్�