తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఉద్యోగులకు యాజమాన్యం తీపికబురు చెప్పింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా మరో విడత కరువు భత్యం (డీఏ) ఇవ్వాలని నిర్ణయించినట్టు టీఎస్ఆర్టీసీ చైర్మ
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త. వారికి 5% కరువు భత్యం (డీఏ) ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించినట్టు తెలిసింది. ప్రస్తుతం ఆర్టీసీలో పనిచేస్తున్న 48 వేల మందితోపాటు 2019 జూలై నుంచి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఇది �