ఉమ్మడి జిల్లాలో టెట్ ప్రశాంతంగా ముగిసింది. టెట్ కేంద్రాన్ని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు శుక్రవారం తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని సుభాష్నగర్లో ఉన్న ఎస్వీ కళాశాలలో కొనసాగుతున్న కే�
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) రాస్తున్నారా.. అయితే అభ్యర్థులు ఓఎమ్మార్ షీట్లోని గడులను బ్లాక్ బాల్ పాయింట్ పెన్తోనే పూరించాలి. మరే రంగు పెన్నుతో నింపడానికి అనుమతించరు. ఆఖరుకు బ్లూ కలర్ పెన్ను వాడి�