వచ్చే నెలలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు అందుబాటులోకి రానున్నాయని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెప్పారు. విజయవాడ రూట్లో వాటిని నడిపిస్తామని తెలిపారు. హైదరాబాద్లోని బస్భవన్ ప్రాంగణంలో సోమవారం కొత్త ప�
భద్రాద్రిలో శ్రీరామనవమి సందర్భంగా జరిగే సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలను టీఎస్ఆర్టీసీ సంస్థ భక్తుల ఇండ్ల వద్దకే అందించనున్నట్టు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.