ప్రధాని మోదీ తొమ్మిందేండ్లుగా తెలంగాణకు అన్యాయం చేస్తూ, విభజన చట్టం ప్రకారం రావాల్సిన హక్కులను కాలరాస్తూ ఇప్పుడు చిలుక పలుకులు పలుకుతున్నారని మంత్రి హరీశ్రావు ఫైర్ అయ్యారు.
సిటీబ్యూరో, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నగరాన్ని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేయాలని జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ) చైర్మన్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. నగరంలోని