రాష్ట్రంలో ఎంసెట్(బైపీసీ) షెడ్యూల్ విడుదలైంది. గురువారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, సాంకేతిక విద్య కమిషనర్ వాకాటి కరుణ, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ల�
హైదరాబాద్ : టీఎస్ ఎంసెట్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇవాళ ఉదయం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇంజినీరింగ్లో 80.41 శాతం మంది ఉత్తీర్ణులవగా, అగ్రికల్చర్లో 88.34 శాతం మంది ఉత్తీర�