చండ్రుగొండ: యువకులు రాజకీయాల్లో రాణించాలని ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వరరావు సూచించారు. బుధవారం ఖమ్మంలోని ఆయన స్వగృహంలో మద్దుకూరు గ్రామానికి చెందిన టిఆర్ఎస్ యువజన నాయకుడు శ్రావణ్ మర్యాదపూర�
వెలుగు పత్రి | ముఖ్యమంత్రి కేసీఆర్ పై అసత్యపు కథనాలు రాసిన వెలుగు పత్రికను రాష్ట్రంలో నిషేధించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ యూత్ నేతల నిరసన చేపట్టారు.