తెలంగాణ మహిళలు ఎవరూ కూడా షర్మిలలా మాట్లాడరని ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ శ్రీనివాస్గౌడ్ తెలిపారు. తెలంగాణ ఏర్పడిన ఏడేండ్ల్ల తర్వాత ఇప్పుడు అవసరం లేని పాదయాత్రలు చేస్తూ ఇక్కడి ప్రజలను అయోమయానికి గుర
నిజామాబాద్కు చెందిన ప్రముఖ బాక్సింగ్ క్రీడాకారిణి నిక్కత్ జరీన్ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. నిక్కత్ జరీన్ కు స్పోర్ట్స్ కోటా కింద బ్యాంక్ ఆఫ్ ఇ�
మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూన్ 9: ప్రభుత్వ దవాఖానలపై ప్రజలకు నమ్మకం పెరిగిందని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. బుధవారం మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖాన�