కేపీహెచ్బీ కాలనీ, డిసెంబర్ 15: విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రుల ఆకాంక్షలను, వారి ఆశలు, ఆశయాలను నెరవేర్చాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇం ద్రారెడ్డి అన్నారు. కూకట్పల్లి ప్రభుత్వ జూనియర్ కళ�
మంత్రి సబితాఇంద్రారెడ్డి వికారాబాద్ (నమస్తే తెలంగాణ): ఇప్పటివరకు కార్పొరేట్, పెద్ద దవాఖానలకే పరిమిమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఇకపై వికారాబాద్లోని దవాఖానలో అందుబాటులో ఉంటాయని విద్యాశాఖ మంత్రి సబిత�