నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు హాస్టల్ వసతి కల్పించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వివిధ కోర్సులు చదివే 1,050 మంది గర్ల్స్ , బాయ్స్కు వేర్వేర�
బోథ్ నియోజక వర్గంలోని గ్రామాల్లో మట్టిరోడ్లన్నీ ఇక నుంచి బీటీ రహదారులుగా కొత్త రూపును సంతరించుకోబోతున్నాయి. ఆయా గ్రామాల్లోని రోడ్ల నిర్మాణం పూర్తయితే రహణా సౌకర్యం మరింత మెరుగుపడుతుంది. రైతులు పంట పొల
మంత్రి సత్యవతి రాథోడ్హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ దేశానికే తలమానికంగా నిలిచిందని ఆ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు లబ్ధ్దిదారులకు సమర్థంగా �