Diwali 2022 | భారత్లో ప్రతిరోజు లక్షలాది మంది ప్రజలు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. ఎందుకంటే ఇతర వాహనాలతో పోలిస్తే రైలు ప్రయాణానికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. దీంతో దేశంలోని రైళ్లు నిత్యం రద్దీగానే ఉంటాయి. ఇక పండగ�
ప్రయాణం అనగానే చాలామంది ఎగిరి గంతులేస్తారు. సరికొత్త ప్రదేశాలు చూడొచ్చనే తలంపే వారిలో ఎంతో ఉత్సాహాన్ని నింపతుంది. అందుకే ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. విమానంలో ప్రయాణించినా, షిప్లో వెళ్లినా, రైలులో త�