మహారాష్ట్రలోని జల్గావ్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఒక రైలులో అగ్నిప్రమాదం నుంచి బయటపడేందుకు ప్రయత్నించిన ప్రయాణికులను మరో రైలు ఢీకొట్టింది. సెంట్రల్ రైల్వే, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ల
పంజాబ్లో లోకో పైలట్ అప్రమత్తతతో తృటిలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. ఆదివారం ఢిల్లీ-భటిండా మార్గంలో భంగి నగర్ ప్రాంతంలో రైల్వే ట్రాక్పై గుర్తు తెలియని వ్యక్తులు ఇనుప కడ్డీలను పెట్టారు.