మహీంద్రా ట్రాక్టర్లు మరింత ప్రియంకాబోతున్నాయి. ఈ నెల 8 నుంచి అమల్లోకి వచ్చేలా అన్ని రకాల ట్రాక్టర్ల ధరలను సవరిస్తున్నట్టు సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఎంత శాతం మేర పెంచుతున్న విషయాన్ని మాత్రం సంస్థ �
వ్యవసాయ, నిర్మాణ రంగ పరికరాల తయారీ సంస్థ ఎస్కార్ట్ ..వచ్చే నెల నుంచి ట్రాక్టర్ల ధరలను పెంచబోతున్నట్టు ప్రకటించింది. ఎంత శాతం మేర పెంచుతున్న విషయాన్ని సంస్థ వెల్లడించలేదు.