పల్లెబాటలో టీపీసీసీ రాష్ట్ర నేతకు నిరసన సెగ తగిలింది. సంక్షేమ పథకాలు ఏమయ్యాయని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డిని గిరిజనులు నిలదీశారు. శనివారం ఆమె మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం మోత్య�
Thorrur | మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం ఫతేపురం గ్రామంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి, ఆమె అత్త టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డికి గ్రామస్తుల నుంచి నిరసన సెగ తగిలింది.