తెలంగాణలో ‘ఒకే రాష్ట్రం, ఒకే పన్ను విధానం’ వైపు మొగ్గుచూపడం అత్యవసరమని నిర్ణయించామని, టూరిస్టు బస్సుల త్రైమాసిక పన్ను విధానంలో మార్పులు తీసుకొస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి వెల్లడించ�
Nepal | పొరుగు దేశం నేపాల్ (Nepal)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు త్రిశూలి నదిలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ఏడుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు, సంగారెడ్డి తదితర నియోజకవర్గాల్లో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటేయడానికి ఏపీ బాట పట్టారు. ఈనెల 13న తెలంగాణతో పాటు ఏపీలోనూ ఎంపీ ఎన్నికలు జరుగుతున్నాయి.