తిరుమలలో అక్టోబర్ 4 నుంచి 12వరకు తొమ్మిది రోజులపాటు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఏడాది పొడువునా 450 ఉత్సవాలు నిర్వహిస్తుంది. ఇందులో బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్ఠత ఉన్నది. �
టీఎస్ ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు ప్రయాణికుల సౌకర్యార్థం తొలిసారి ప్రవేశపెట్టిన టూర్ ప్యాకేజీలకు విశేష స్పందన లభిస్తున్నది. టీఎస్ ఆర్టీసీ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ విన్నూత్న కార్యక్రమంలో �