తిరుమల, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): తిరుమల వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శనివారం రాత్రి 7 గంటలకు విశేషమైన గరుడవాహనంపై శ్రీ మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు.
తిరుమల, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న ఆయన గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో