షాద్నగర్ : రోడ్డుపై వెళ్తున్న ఓ టిప్పర్ అదుపు తప్పి రోడ్డు సమీపంలో ఉన్న కిరాణ షాపులోకి దూసుకెళ్లిన ఘటన ఫరూఖ్నగర్ మండలం బుచ్చిగూడ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. వెల్జర్ల
టిప్పర్ బోల్తా .. 18 మందికి గాయాలు | కూలీలతో వెళ్తున్న టిప్పర్ అదుపుతప్పి బోల్తాపడటంతో 18 మందికి గాయాలయ్యాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం దాచారం వద్ద శుక్రవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది.