భారతీయ, చైనా సైనిక బలగాల మధ్య గల్వాన్ ఘర్షణ తర్వాత భద్రతా కారణాలు చూపుతూ భారత ప్రభుత్వం 2020లో నిషేధించిన చైనాకు చెందిన బైట్డ్యాన్స్ యాప్ టిక్ టాక్ ఐదేళ్ల తర్వాత మళ్లీ భారత్లోకి ప్రవేశించే అవకాశం క�
TikTok Ban:టిక్ టాక్ను ఫ్రాన్స్ నిషేధించింది. సైబర్ సెక్యూర్టీ రిస్క్లు ఉన్న దృష్ట్యా ఆ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ ఉద్యోగులు తమ ఫోన్లలో ఈ యాప్ను వాడరాదు.