కేశంపేట : కేశంపేట మండలం మంగళగూడెంలోని రైతులకు చెందిన లేగదూడలపై చిరుత పంజా విసురుతోంది. గత కొన్ని రోజులుగా గ్రామంలోని రైతులకు సంబంధించిన లేగదూడలు, దుడ్డెలను వరుసగా చిరుత చంపి తింటోంది. రైతులు తమ పశువులను �
కుల్కచర్ల : లేగ దూడపై చిరుత దాడి చేసిన ఘటన డాపూర్ మండల పరిధిలోని కల్మన్కల్వా గ్రామంలో చోటుచేసుకున్నది. కల్మన్కల్వా గ్రామానికి చెందిన మారగోని చెన్నప్ప రోజు మాదిరిగానే తన పశువులను పొలం దగ్గర కట్టేసి వచ