దిగుబడులు రాక.. అప్పులు తీర్చలేక తీవ్ర మనస్తాపంతో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వరంగల్ జిల్లాలో ఇద్దరు, ఆదిలాబాద్ జిల్లాలో ఒకరు తనువు చాలించారు. వివరాలు ఇలా.. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ
అప్పులబాధ భరించలేక రాష్ట్రంలో ముగ్గురు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలం ఎర్రచెరువు తండాలో అప్పులబాధ తాళలేక కౌలు రైతు బానోతు కైలా(52) పురుగుల మందు తాగి ఆత్మహత్యక�