ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులో రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని, మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం- వరంగల్ జాతీయ రహదారి
తిరుమలాయపాలెం మండలంలోని కాకరవాయిలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న శ్రీరామ విద్యాలయాన్ని మంగళవారం విద్యాశాఖ అధికారులు మూసివేశారు. గత ఆరేళ్లుగా పాఠశాల అనుమతిని రెన్యువల్ చేసుకోకపోవడం వల్ల..
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో సోమవారం బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఆధ్వర�
ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని పాలేరు ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ తెలిపారు. తిరుమలయపాలెం మండలంలోని మేకలతండా స్టేజి వద్ద గుగులోతు గణేష్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని స్థానిక ఎస�
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో వరి, మొక్కజొన్న పంటలను అమ్ముకునేందుకు నానాతంటాలు పడుతున్నారు. రోడ్ల వెంబడి పంట రాశులు పోసి కాంటాలు వేసేందుకు మండుటెండల�
రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పాలేరు ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ తెలిపారు. తిరుమలాయపాలెం మండలంలోని పిండిప్రోలులో మంగళవారం ఆయన ప్రభుత్వ మొక్కజొన్నల కొనుగోలు కేంద్రా�
ఖమ్మం జిల్లాలో మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకుడు బందెల వెంకయ్య డిమాండ్ చేశారు. తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులో సోమవారం జరిగిన సంఘం
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం వరంగల్ జాతీయ రహదారిపై రైతులు ఆందోళనకు దిగారు. రాస్తారోకో నిర్వహించి వాహనాలను నిలిప�
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ పల్లెసీమల్లో ప్రగతి వెలుగులు విరజిమ్ముతున్నాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్�
ఖమ్మం : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోల్ గ్రామ శివారులో పోలీసు వాహనం బోల్తాపడి ఎస్ఐకి గాయాలయ్యాయి. ఎస్ఐ రఘు తిరుమలాయపాలెం నుంచి దమ్మాయిగూడెం వైపునకు పోలీస్ వాహనంలో డ్రైవర్తో కలిసి బయల�