ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం వరంగల్ జాతీయ రహదారిపై రైతులు ఆందోళనకు దిగారు. రాస్తారోకో నిర్వహించి వాహనాలను నిలిప�
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ పల్లెసీమల్లో ప్రగతి వెలుగులు విరజిమ్ముతున్నాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్�
ఖమ్మం : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోల్ గ్రామ శివారులో పోలీసు వాహనం బోల్తాపడి ఎస్ఐకి గాయాలయ్యాయి. ఎస్ఐ రఘు తిరుమలాయపాలెం నుంచి దమ్మాయిగూడెం వైపునకు పోలీస్ వాహనంలో డ్రైవర్తో కలిసి బయల�