రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో డిజిటల్ విద్యాబోధన అందుబాటులోకి రానున్నది. బ్లాక్బోర్డుల స్థానంలో ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానళ్లను బోధనకు వినియోగించనున్నారు.
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా 5న అవార్డుల అందజేత హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 50 మంది టీచర్లు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఎంపికయ్యారు. ఈ పురస్కారాలకు మొత్తం 81 మంది ఉపాధ్యాయు�