తెలంగాణలో ఏర్పాటు చేయనున్న మూడో విద్యుత్ పంపిణీ సంస్థ (రైతు డిస్కం) ఏర్పాటు పనులు వేగంగా కొన సాగుతున్నాయి. డిస్కం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 11న ఉత్తర్వులు జారీ చేసింది. ఒక సీనియర్ ఐఏఎస్ను చైర్మన�
బంజారాహిల్స్ రోడ్డు నెం 10 లోని పలు బస్తీలు, కాలనీల్లో నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు టీజీపీడీసీఎల్ ఆధ్వర్యంలో కొత్తగా 33/11 కేవీ ఇండోర్ సబ్ స్టేషన్ నిర్మించనున్నారు. దీనికోసం షేక్పేట మండలం సర్వే �