ఆటకు ఉంది టైం.. పాటకు ఉంది టైం అంటూ ఇటీవల ఒక సినీగీతం వినిపించింది. ఆ పాటలో చదువుకోవడానికి కూడా ఒక టైం ఉంటుందని రచయిత చెప్పాడో లేదో కానీ పిల్లలు చదవడానికి మాత్రం...
ఒకప్రాంతంలో సారవంతమైన నేలలు అందుబాటులో ఉంటే, మరికొన్ని ప్రాం తాల్లో ఎడారి ప్రాంతాలు ఉంటాయి. భారతదేశంలో విస్తరించి ఉన్న వివిధ రకాల నేలలు, వాటిలో ఏవిధమైన పంటలు సాగుచేయవచ్చు
దక్షిణాసియా దేశాలకు పరస్పర సమాచార వ్యవస్థను మెరుగుపర్చడానికి మొదట ఈ ఉపగ్రహానికి సార్క్ అని నామకరణం చేశారు. ఈ ప్రాజెక్టులో చేరేందుకు పాకిస్థాన్ నిరాకరించిడంతో సౌత్ ఏసియా శాటిలైట్...
రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత భారతదేశానికి డొమినియన్ ప్రతిపత్తి కల్పించే విషయాన్ని పరిశీలించి, రాజ్యాంగాన్ని రూపొందించుకునే బాధ్యత ప్రధానంగా భారతీయులకే ఉంటుందని మొదటిసారిగా...
1. Education would be meaningful when it is …… centered. A) Curriculum B) Society C) Student D) Teacher 2. What is the use of homework? A) Helps in preparing next chapter before coming to school B) Helps in memorizing the prevous lessons C) Provide students an opportunity to implement what they have learnt D) To […]
డయల్ అనేది ఒక గడియారం బాహ్యభాగం. దీని లోపల ఒక వృత్తాకరపు లోహపు పలకపై 1 నుంచి 12 వరకు గల అంకెలు సమానదూరాల్లో ఉంటాయి. ఒక్కొక్క అంకె ఒక్కొక్క గంటను సూచిస్తుంది. మొత్తం మీద...
వివిధ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసింది. మున్ముందు కూడా మరిన్ని విభాగాల ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు రానున్నాయి. ఈ పోటీ పరీక్షల్లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం...
మొత్తం 7 దేశాలతో భారత్లోని 16 రాష్ర్టాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలు అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉన్నాయి. భారతదేశం ప్రపంచంలో 3వ అతి పొడవైన అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంది...
ఇది వస్తువుపై ప్రయోగించే బలంపై ఆధారపడి ఉంటుంది. దీనిని కంపన పరిమితితో వివరిస్తారు. డెసిబెల్స్ అనే పదం ధ్వనుల గురించి పరిశోధనలు చేసిన గ్రహంబెల్ గుర్తుగా..
కంద పద్యం అంటే అందమైనది, చిన్నది. నియమాలు కలిగిన పద్యం
ప్రాకృతంలో గాధా ఛందస్సుకు సమానం. పద్యం మొదటగా జినవల్లభుడు వేయించిన కుర్క్యాల శాసనంలో కనిపించింది...
హైదరాబాద్ గండిపేట వద్దగల ఇబ్రహీం బాగ్లో ‘తారామతి నాట్యమందిరం’ ఎవరి పేరుతో, ఎవరి కాలంలో ఏర్పడింది?- 7వ సుల్తాన్"అబ్దుల్లా కుతుబ్షా కాలంలో ప్రముఖ నర్తకి తారమతి పేరుతో...
కాకతీపురం అనే గ్రామం వారి స్వస్థలం కావడంవల్ల వారికి కాకతీయులు అనే పేరు వచ్చిందని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. ఈ వాదనను చాలామంది అంగీకరించలేదు. వినుకొండ...
విజ్ఞానశాస్త్ర బోధనా కార్యక్రమానికి ఒక దిశను, ఒక ఆకృతిని తెలిపే సాధారణ వివరణను విజ్ఞానశాస్త్ర బోధనోద్దేశం అంటారు. ఉద్దేశమనేది మన కళ్ల ముందు కనిపిస్తూ మనం చేసే ప్రతి కృత్యానికి...