జీవుల (మొక్కలు, జంతువులు) గురించిన అధ్యయనాన్ని జీవశాస్త్రం అంటారు. జీవశాస్త్ర అధ్యయనాన్ని సరళతరం చేయడం కోసం దాన్ని వివిధ విభాగాలుగా విభజించారు. వీటిలో కొన్నింటి గురించి...
1. నేనే రాజ్యాన్ని అన్న ఫ్రెంచ్ చక్రవర్తి? 1) 15వ లూయీ 2) 14వ లూయీ 3) 16వ లూయీ 4) నెపోలియన్ 2. ఫ్రెంచ్ విప్లవంలో సగభాగంగా పేరుగాంచింది? 1) వోల్టేర్ 2) రూసో 3) మాంటెస్క్యూ 4) 16వ లూయీ 3. ది స్పిరిట్ ఆఫ్ లాస్ గ్రంథకర్త? 1) రూసో 2) డెన్న�
1. పాల్గెట్టి బహుమతి పొందిన శాస్త్రవేత్త? 1) రోనాల్డ్ రాస్ 2) విలియం హార్వే 3) పంచానన్ మహేశ్వరి 4) సలీం అలీ 2. కింది వాటిని జతపర్చండి. 1. ICAR ఎ. ఎల్లాప్రగడ సుబ్బారావు 2. డీఎన్ఏ ద్విసర్పిల నిర్మాణం బి. ఎంఎస్ స్వామినాథన�
1. స్రవంతి తన వివాహ వార్షికోత్సవం 2018, ఫిబ్రవరి 10, శనివారం జరుపుకోనున్నది. ఆమె మళ్లీ శనివారం, ఫిబ్రవరి 10న వివాహ వార్షికోత్సవం ఏ ఏడాదిలో జరుపుకోవాలి? ఎ. 2024 బి. 2046 సి. 2029 డి. 2019 సమాధానం: సి – వివరణ: దత్తాంశం ప్రకారం 2018ని �
1. కింది వాటిలో ఏది భౌతిక మార్పు కాదు? 1) NH4 Cl ను వేడిచేయడం 2) ZnO ను వేడిచేస్తే పసుపు రంగులోకి మారడం 3) పారఫిన్ మైనాన్ని వేడి చేయడం 4) లెడ్ నైట్రేట్ను వేడి చేయడం 2. లెడ్ నైట్రేట్ను వేడిచేస్తే వెలువడే జేగురు రంగు వాయు�
భారతదేశ విస్తరణ గురించి తెలుసుకోవాలంటే ఆక్షాంశ, రేఖాంశాల పరంగా భారతదేశం ఉనికి భూగోళంలో ఎలా ఉందనే అంశాన్ని చర్చించాలి భారతదేశం భూమధ్య రేఖకు ఉత్తర దిక్కులో, దక్షిణాసియా ప్రాంతంలో అక్షాంశాల పరంగా...
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న టెట్ (టీచర్స్ ఎలిజబిలిటీ టెస్ట్) కోసం పోటీ పడే అభ్యర్థులకు టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు స్పెషల్ ట్రైనింగ్ క్లాసులు ఏర్పాటు చేసాయి. ఏప్రిల్ నాలుగో తేదీ నుంచి జూన�
పార్లమెంట్ ఒక చట్టం ద్వారా జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఏర్పాటు చేసింది. 2006లో చేసిన సవరణ ప్రకారం రాష్ట్రస్థాయిలో కూడా మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసే విధంగా సవరణలు...
ఒక పరమాణువులో దాదాపు సమానశక్తి గల ఆర్బిటాళ్లు పునరేఖీకరణ చెందడం ద్వారా అదే సంఖ్యలో శక్తి, ఆకృతి వంటి ధర్మాల్లో సారూప్యత కలిగిన నూతన ఆర్బిటాళ్లు ఏర్పడటాన్ని...
భాష – వివిధ భావనలు.. భాష-నిర్వచనాలు 1. భాష అనే పదం ఏ సంస్కృత ధాతువు నుంచి ఉద్భవించింది? 1) బాస 2) బాస్ 3) భాశ్ 4) భాష్ 2. సైమన్ పాటర్ రాసిన గ్రంథం? 1) ఏ కోర్స్ ఇన్ మోడరన్ లింగ్విస్టిక్స్ 2) ద సైన్ ఆఫ్ లాంగ్వేజ�
ఉపాధ్యాయుడిగా రాణించడానికి, కాలానుగుణంగా బోధనారంగంలో మారుతున్న వ్యూహాలు, సవాళ్లు ఎదుర్కోవడానికి అవసరమైన ప్రతిభ, సామర్థ్యాలు, బోధన నైపుణ్యాలు ఏ మేరకు కలిగి ఉన్నారో...
ఉపాధ్యాయ పోస్టుల ఎంపికలో తొలి అంకం టెట్ అర్హత సాధించడం. ఈ పరీక్షలో అర్హతే కాకుండా దీనిలో వచ్చిన మార్కులకు డీఎస్సీ/టీఆర్టీలో 20 మార్కుల వెయిటేజీ ఉంది. టెట్లో వచ్చిన ప్రతి మార్కు...
టెట్లో గరిష్ట మార్కుల సాధనలో ఇంగ్లిష్ స్కోరింగ్ సాధించడం కీలకం. పేపర్-1, 2 లలో ఇంగ్లిష్ సబ్జెక్టు ఉంది. ఈ సబ్జెక్టుకు 30 మార్కులు. పాఠశాల స్థాయిలో చదివిన అంశాలే ఈ సిలబస్లో...
‘బోధన అనేది విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసే పవిత్ర కార్యం’. ఇట్టి పవిత్ర కార్యాన్ని నిర్వర్తించడానికి అధిగమించాల్సిన మొదటి మెట్టు టెట్. రాష్ట్ర ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ను విడుదల...