ప్రజా జీవనానికి తీవ్ర నష్టాన్ని కలుగజేసి, వారిని నిరాశ్రయులు చేసే ప్రకృతిపరమైన, మానవ తప్పిదాలవల్ల జరిగే ఆకస్మిక సంఘటనలే విపత్తులు. విపత్తుల వల్ల పర్యావరణ సమతుల్యం, సుస్థిరాభివృద్ధి...
మొదటి సమావేశం రష్యాలోని యెకటేరిన్బర్గ్లో జరిగింది. ఈ సమావేశంలో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా ప్రపంచ ఆహార భద్రతపై సంయుక్త తీర్మానం చేశాయి. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ఆర్థిక...
గగనతలంలో గాని అంతరజలాల్లో గాని అణుపరీక్షలు నిర్వహించరాదు. భూఅంతర్భాగంలో మాత్రమే అణుపరీక్షలు నిర్వహించుకోవచ్చు. ఎన్పీటీ ఒప్పందం ప్రకారం ఫ్రాన్స్, చైనా, సోవియట్ యూనియన్(రష్యా), బ్రిటన్, అమెరికా మాత్రమే...
1. మడ అడవులు విస్తృతంగా పెరుగుతున్న పిచ్చవరం ప్రాంతం ఎక్కడ ఉన్నది? 1) ఒడిశా 2) ఛత్తీస్గఢ్ 3) తమిళనాడు 4) కర్ణాటక 2. రాజస్థాన్లోని ఏ నగరానికి సమీపంలో సాంబార్ సరస్సు ఉంది? 1) భరత్పూర్ 2) జైపూర్ 3) ఉదయ్పూర్ 4) జోధ్పూర�
1. భారత ప్రభుత్వం జాతీయ అటవీ విధానాన్ని 1952లో ప్రవేశపెట్టింది. అయితే అడవుల సంరక్షణ చట్టాన్ని ఎప్పుడు తీసుకువచ్చింది? 1) 1981 2) 1980 3) 1988 4) 1987 2.సముద్రప్రాంతపు ఆటుపోటులకు గురయ్యే డెల్టా భూముల్లో పెరిగే అడవులను ఏమంటారు? 1)
This section contains two topics- Reading comprehension and Literary Forms.-A literary prose passage and a poem from the suggested work will be asked. So one need to read the given poems...
he world press freedom index given by reporters without borders places India at 136th position.
Adding to this, from 2015-17, there were 140 attacks on rationalists and more than a 100 attacks...
పరీక్షలో ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ఐచ్ఛికాలను అన్నిటిని చదివి, సంబంధాన్ని గ్రహించి సమాధానాలివ్వాలి. ఇలాంటి సాధారణ ప్రశ్నలకు కూడా సమాధానాలివ్వకపోతే, సామాన్య అంశాలపై కూడా పట్టు...