హైదరాబాద్ : టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(TET) ఫైనల్ కీ విడుదలైంది. టెట్ కన్వీనర్ రాధారెడ్డి బుధవారం కీని విడుదల చేశారు. ప్రస్తుతం జూలై 1న టెట్ ఫలితాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. వాస్తవ�
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు బీఈడీ, డీఈడీ చివరి సంవత్సరం విద్యార్థులకు కూడా అవకాశం కల్పించినట్టు టెట్ కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు. శుక్రవారం టెట్ సమాచార బులెటిన్, సిలబస్ విడుదల చేశారు. జూన్ 12న ట�