టెన్త్, ఇంటర్ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. గురువారం ఆయన వివిధ శాఖల అధికారులతో పరీక్షల నిర్వహణపై సమన్�
10, ఇంటర్ పరీక్షలను ఖచ్చితంగా నిర్వహిస్తామన్నారు ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. రాబోయే రోజుల్లో ఒక్క స్కూల్ కూడా మూతపడదని.. ఏ ఒక్క టీచర్ ఉద్యోగం పోదని...