రంగారెడ్డి జిల్లా హయత్నగర్లో సర్వాంగ సుందరంగా రూపుదిద్దిన శ్రీశ్రీశ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం మరో వారం రోజుల్లో పునఃప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో ఆలయన ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా తెలంగాణ జాగ
Sambhal Temple: సంభల్లో 46 ఏళ్ల తర్వాత ఆలయాన్ని తెరిచారు. ఆ గుడిలో మూడు విగ్రహాలను గుర్తించారు. టెంపుల్ ఆవరణలో ఉన్న బావిలో వాటిని తొవ్వితీశారు. ఈ గుడికి సమీపంలోనే షాహి జామా మసీదు ఉన్నది.