టికెట్ రేట్లు పెంచుకునే విషయంలో తెలుగు నిర్మాతలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన సినిమాల టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసిన విషయం తెలి�
తెలుగు నిర్మాతల మండలి పోలింగ్ హైదరాబాద్లో ప్రారంభమైంది. నిర్మాతలు దామోదర ప్రసాద్, జెమిని కిరణ్ అధ్యక్ష బరిలో ఉన్నారు. కాగా నిర్మాతల మండలికి సాధారణంగా ప్రతి రెండేళ్ళకి ఒకసారి ఎన్నికలు నిర్వహించేవార