సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు శాఖాపరమైన విచారణకు కమిటీ హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): తెలుగు అకాడమీకి సంబంధించి యూనియన్ బ్యాంకులో చేసిన రూ.43 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు మాయమయ్యాయి. దీనిపై అకా�
తెలుగు అకాడమీ | తెలుగు అకాడమీలో రూ.43 కోట్లు మాయమయ్యాయి. నగరంలోని తెలుగు అకాడమీ అధికారులు యూనియన్ బ్యాంక్లో రూ.43 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు.
రాష్ట్ర తెలుగు భాషా సంస్థ అయిన ‘తెలుగు అకాడమీ’ని స్థాపించి 53 ఏండ్లు గడిచింది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 1968లో విద్యాశాఖా మంత్రిగా ఉన్నపుడు ఆయన అధ్యక్షతన తెలుగు అకాడమీ రూపుదిద్దుకున్నది. రాష్ట్రంలో తె�
అమరావతి,జూలై :ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు అకాడెమీ పేరు మారుస్తూ ఇచ్చిన ఉత్తర్వులు తెలుగు భాషాభిమానులను నిరుత్సాహపరిచేలా ఉన్నాయని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తెలుగు అకాడెమీ పేరు మార్చడం