ఢిల్లీలో జరుగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఖోఖో టోర్నీలో పాల్గొనే తెలంగాణ మహిళా జట్టు కెప్టెన్గా రూప వ్యవహరించనుంది. ఈ విషయాన్ని నారాయణపేట జిల్లా కర్ని జెడ్పిహెచ్ఎస్ జీహెచ్ఎం వెంకటయ్యగౌడ్�
జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో 34వ జాతీయ సీనియర్ సెపక్తక్రా చాంపియన్షిప్లో తెలంగాణ మహిళల జట్టు బోణీ కొట్టింది. శనివారం జరిగిన మహిళల డబుల్ ఈవెంట్లో తెలంగాణ 2-0తో ఢిల్లీపై అద్భుత విజయం సాధి
దక్షిణాది రాష్ర్టాల 20వ సీనియర్ సాఫ్ట్బాల్ టోర్నీలో ఆతిథ్య తెలంగాణ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల ఫైనల్లో తెలంగాణ 6-5తో కేరళపై అద్భుత విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్కు మూడో స్థానం దక్కింది.