తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ సాహిత్యపరంగా తన అస్తిత్వాన్ని, మూలాలను పలు పార్శాల నుంచి అన్వేషించుకుంటూ మరుగున పడిన వైభవాన్ని పునర్నిర్మాణం చేసుకునే దిశగా సాగుతున్నది. తన వంతు బాధ్యత
పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు తెలంగాణ సాహిత్యానికి, సాహితీ సమరానికి నిలువెత్తు నిదర్శనమని, తెలంగాణ యాసకు, భాషకు జీవం పోసి.. ప్రజా ఉద్యమాలకు ఊపిరిలూదిన మహనీయుడని పర్యాటక,సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి క�
నిరుపేద కుటుంబంలో పుట్టిన అయిలయ్య ప్రతిష్ఠాత్మకమైన కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షుడిగా సమున్నత స్థాయికి చేరుకోవడం వెనుక కఠోరమైన కృషి, దీక్షాదక్షతలు ఉన్నాయి. చెమట చుక్కలతో, కన్నీళ్లతో తడిసిన