కేసీఆర్ ప్రభుత్వ హయాం లో పల్లె ప్రగతి అంటే తెలంగాణకు గర్వకారణం. తెల్లవారుజామునే గ్రామంలో ట్రాక్టర్ తిరిగేది. ఇంటింటి నుంచి చెత్త సేకరించేది. వీధులు శుభ్రంగా ఉండేవి. మురుగు కాలువలు క్రమం తప్పకుండా శుభ్
అభివృద్ధి, సంక్షేమ పథకాలను దేశవ్యాప్తం చేసేందుకే సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ను స్థాపించారని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్�