‘అవినీతికి కాదేదీ అనర్హం’ అనే వాక్యం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలోని కొంతమంది అధికారులకు సరిగ్గా సరిపోయేలా ఉన్నది. పీసీబీలోని కొంత మంది అధికారులు అందినకాడికి దోచుకుంటూ ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న�
ప్రభుత్వ ఉద్యోగులు వివిధ ప్రాంతాల్లో పనిచేసి 25 ఏండ్లు సిల్వర్ జూబ్లీగా జరుపుకొంటారు. కానీ తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో ఓ అధికారి మాత్రం ఒకేచోట 25 ఏండ్లుగా పాగా వేసి.. సిల్వర్ జూబ్లీ పూర్తి