తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్గా రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి రాజశేఖర్రెడ్డి నియామకం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి గడిచిన పన్నెండేండ్లుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీ�
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి పరిశ్రమల తనిఖీ అధికారులు వసూళ్ల దందా సాగిస్తున్నారు. కాలుష్య కారకాలను విడుదల చేస్తున్న పరిశ్రమలను చూసీచూడనట్లు వదిలేస్తూ ఆయా ప్రాంతాలను కలుషితం చేస్తున్నారు. పరిశ్రమలు �
హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యం పెరిగి ప్రమాద సంకేతాలకు దారితీస్తున్నది. విద్యుత్తు కోతల కారణంగా జనరేటర్ల వినియోగం పెరుగుతున్నదని.. ఫలితంగా వాయు నాణ్యత క్షీణిస్తున్నదని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి