జమునా హ్యాచరీస్ భూకబ్జాపై రైతుల వాంగ్మూలం నమోదు వెల్దుర్తి, మే 27: మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట గ్రామాల శివార్లలో జమున హ్యాచరీస్ పరిశ్రమ భూ కబ్జాలపై గురువారం సంబంధిత రైతులను విజి�
త్వరలో టెండర్లకు చర్యలు చేపట్టండి అధికారులకు మంత్రి తలసాని ఆదేశం హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఈ ఏడాది చేపపిల్లల పంపిణీకి 10 రోజుల్లో టెండర్లు పిలవాలని మత్య్సశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్య�
టీటీడీ వాదనలో పస లేదు హనుమద్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆరోపణ హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): హనుమంతుడి జన్మస్థలంపై టీటీడీ, హంపి హనుమద్ జన్మభూమి క్షేత్ర ట్రస్టుల మధ్య చర్చ అసంపూర్తిగా ముగిసింది. త�
వర్షాకాలంలో పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టిపెట్టాలిజిల్లా అధికారుల సమీక్షలో మంత్రి ఎర్రబెల్లి సూచన హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): ఉపాధి హామీ పథకం అమలులో రాష్ట్రం దేశంలోనే మొదటిస్థానంలో ఉందని పంచాయతీరా
భర్త ఆరోగ్యం కోసం పడరాని పాట్లు దాతల సాయం కోసం ఎదురుచూపు పంచాయతీ కార్యదర్శి దీనగాథ ఇది నర్సింహులపేట, మే 27: కరోనా బారినపడి ప్రాణాపాయ స్థితికి చేరుకున్న భర్త ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ పంచాయతీ కార్యదర్శి ప
దరఖాస్తుదారులందరికీ ఇవ్వలేం కరోనా చైన్ బ్రేక్ హైదరాబాద్ నుంచే డీజీపీ మహేందర్రెడ్డి వెల్లడి మేడ్చల్ రూరల్, మే 27: అత్యవసరమైతేనే, సరైన కారణాలు చూపితేనే ఈ పాస్లను జారీచేస్తామని, దరఖాస్తు చేసుకున్న వ�
ఆపత్కాలంలో విద్యార్థుల వైద్య సేవలు వెలకట్టలేనివి కార్పొరేట్లకు దీటుగా పాలమూరు మెడికల్ కళాశాల ‘నమస్తే తెలంగాణ’తో మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, మే 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆపత్కాలంలో వైద్�
నేడు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ వేములవాడ, మే 27: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వంద పడకల దవాఖాన సిద్ధమైంది. కరోనా వైద్యానికి తొలివిడతగా అన్నిరకాల వసతులు, వైద్య పరికరాలతో 50 బెడ్లు సిద్ధంచేశారు. మున
కరీంనగర్, మే 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): లాక్డౌన్ నిబంధనలు పాటించని ఆకతాయిల ఆట కట్టించేందుకు రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ సరికొత్త వ్యూహాన్ని అమలుచేస్తున్నారు. రామగుండం, పెద్దపల్లి, మంథని, బ�
15 రోజుల్లోనే భార్యాభర్తలు కన్నుమూత మంత్రులు అల్లోల, సత్యవతి సంతాపం పిల్లల బాధ్యత ప్రభుత్వానిదేనని హామీ తాడ్వాయి, మే 27/హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క ఆలయ ప్రధా
ఫర్టిలైజర్సిటీ, 27: సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులను కించపరిచేలా, కులాల మధ్య వైషమ్యాలు సృష్టించేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు గోదావరిఖని ఏసీపీ ఉమేందర్ పేర్కొ�
హైదరాబాద్ : మే 28. తెలంగాణ వైతాళికులు స్వర్గీయ సురవరం ప్రతాపరెడ్డి 125వ జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆయన సేవలను స్మరించుకున్నారు. పత్రికా సంపాదకుడిగా, రచయి�
హైదరాబాద్ : తెలంగాణ పద్యకవి, ప్రభుత్వ విశిష్ట పురస్కార గ్రహీత వెలపాటి రామరెడ్డి(85) మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. వ్యవసాయం, రైతు సమస్యలను తన కవిత్వం ద్వారా ఆవిష్కరించిన రైతు