తెలంగాణ ప్రజలందరి దీవెనలతో రాష్ట్రంలో ప్రగతి రథచక్రాలు మరింత జోరుగా ముందుకు సాగుతూనే ఉంటాయని, దీనికి అడ్డుపడాలని ప్రయత్నించే ప్రగతి నిరోధక శక్తులకు పరాజయం తప్పదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హెచ్�
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అద్భుత అభివృద్ధి సాధిస్తూ అనతి కాలంలోనే దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో జిల్లా సర్వతోముఖాభ�
స్వార్థ రాజకీయాల కోసం మంటలు రగిలిస్తూ తెలంగాణలో అశాంతిని సృష్టించేందుకు కుట్రలు చేస్తున్న మతతత్వ శక్తులను తిప్పికొట్టాలని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
CM KCR | తెలంగాణ ఈ సెప్టెంబర్ 17 నాటికి 75 సంవత్సరాల్లోకి అడుగిడుతున్నది. ఈ నేపథ్యంలో 2022 సెప్టెంబర్ 17 ను ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినం’గా పాటించాలని కేబినెట్ నిర్ణయించిన విషయం విధితమే. సెప్టెంబర్ 16, 17, 18 తేదీల్లో మూ�