హైదరాబాద్లోని తెలంగాణ సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహానికి బదులు రాజీవ్గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్రెడ్డి సర్కార్ ఆవిష్కరించడాన్ని నిరసిస్తూ జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం బీఆర్ఎస్ శ్�
కాకతీయులు, నిజాం నవాబులు ఫ్యూడల్ రాజులనటంలో సందేహం లేదు. అదంతా, దేశంలో ఎక్కడైనా, ఫ్యూడల్ రాచరిక కాలమేనన్నది చరిత్రతో కొద్దిపాటి పరిచయం గలవారందరికి తెలిసిన విషయమే.