ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో జరుగుతున్న నిర్మాణాలన్నీ నిబంధనలకు అనుగుణంగానే జరగాలని రాష్ట మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ పీ.లక్ష్మీబాయి సూచించారు. యార్డుల్లో వర్షపు నీరు నిలువకుండా చర్యలు చేపట్టాలని ఆదేశి
తెలంగాణలో వచ్చే వారం నుంచి పత్తి కొనుగోళ్లు జరుగనున్నాయి. ఇందుకోసం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ చర్యలు చేపట్టింది.
వరికి రూ.72.. నువ్వులకు రూ.452 మద్దతు పెంపు కందికి రూ.300, వేరుశనగకు రూ.275 అత్యంత తక్కువగా మక్కలకు రూ.20 మాత్రమే వానకాల పంటలకు మద్దతు ధరలు ప్రకటించిన కేంద్రం తెలంగాణ ప్రోత్సహిస్తున్న పంటలకే ఎక్కువ పెంపు రాష్ట్ర మోడ�