ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్ శివారులో ఈ నెల 16న జరిగిన భారీ ఎన్కౌంటర్లో తాడ్వాయి మండలం కాల్వపల్లికి చెందిన మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దామోదర్ (దాదా) అలియాస
హైదరాబాద్ : ”మొన్నటి వరకు సీఎం కేసీఆర్ పక్కన అధికారాన్ని అనుభవించిన ఈటల రాజేందర్ తన ఆస్తుల పెంపుదలకు ప్రయత్నించాడు. అందులో భాగంగా పేదల భూములను అక్రమంగా ఆక్రమించాడు. తెలంగాణలో ఆత్మగౌరవం కోసం పోరాటం