అడవులను ధ్వంసం చేయకుండా వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని హరితవనంగా తీర్చిదిద్దేందుకే సీఎం కేసీఆర్ తెలంగాణకు హరితహారం అనే బృ�
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం ‘తెలంగాణ హరితోత్సవం’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై శనివారం అన్ని జిల్లాల అటవీ అధికారులతో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి �