పీఎం కుసుమ్ కింద చేపట్టిన సోలార్ పవర్ ప్రాజెక్ట్ల కమిషనింగ్ గడువును వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు పొడిగించారు. ఈ మేరకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) మంగళవారం ఆర్డర్ పాస్ చేసింది.
సహకార విద్యుత్ సరఫరా సంస్థ (సెస్) సిరిసిల్ల హైకోర్టులో దాఖలు చేసిన కేసు మళ్లీ వాయిదా పడింది. సిరిసిల్ల సెస్ 56 ఏండ్లుగా సేవలందిస్తున్నదని, 2025 డిసెంబర్లోనే తాము తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలికి లైసె�