మంత్రివర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేసిన నేపథ్యంలో ఆమె భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మీసం మెలేయడం చర్చనీయాంశంగా మారింది. బర్తరఫ్ వార్త వెలువడిన వెంటనే గురువారం హైదరాబాద్లోని తమ నివాసానికి పె�
కాంగ్రెస్ పార్టీ నిబంధనలు అనే లక్ష్మణరేఖను దాటితే ఎంతటి నాయకులపైనైనా కఠిన చర్యలు తప్పవని టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవి స్పష్టంచేశారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ పార్టీ లైన్ దాట