దేశంలోనే పెద్దదిగా.. ఐటీకి వేదికగా ఉన్న శేరిలింగంపల్లి నియోజకవర్గం ఓటర్లు గులాబీ జెండాకే జై కొట్టారు. వందలాది ఐటీ కంపెనీలు, లక్షలాది ఉద్యోగులు.. దేశంలోని అన్ని రాష్ర్టాల ప్రజలు నివసించే మినీ భారతావనిలో క�
‘అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ జోరు కొనసాగింది. 8 అసెంబ్లీ స్థానాలకు గాను.. 5 చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజానీకం పట్టం కట్టింది. మిగిలిన మూడు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్�