నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో గంజాయి, డ్రగ్స్ సరఫరాను అరికట్టేందుకు చర్యలు చేపట్టినట్టు రాష్ట్ర యాంటీ నార్కొటిక్ బ్యూరో అధికారులు తెలిపారు. ఈ మేరకు చేపట్టిన విస్తృత తనిఖీల్లో డిసెంబర్ నెలలోనే 641 కేజ�
నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్, నాన్-డ్యూటీ పెయిడ్ లిక్కర్ వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఈడీ కమలాసన్రెడ్డి హెచ్చరించారు.