ఏసీబీ వల కు విద్యుత్ ఏఈ చిక్కాడు. కాంట్రాక్టర్ నుంచి రూ. 80 వేలు లంచం తీసుకుంటూ మహబూబాబాద్ జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ నరేశ్ బుధవారం తన నివాసంలో రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఈ ఘటనపై వరంగల్ ఏసీబీ డీఎ�
తెలంగాణ అవినీతి నిరోధకశాఖ సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నదని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి ఆరోపించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయం.. వారు చేస్తున్న పనితీరు ప్రజలకు చెప్పాల్సిన �
ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించి, అవినీతికి పాల్పడిన నలుగురు అధికారులను ఏసీబీ కస్టడీలోకి తీసుకొన్నది. బుధవారం ఏసీబీ కోర్టు జడ్జి ఆదేశాల మేరకు అధికారులను మూడు రోజుల పాటు ఏసీబీ కస్టడీలోకి తీసుకొన్నది.
ACB | క్యాస్ట్ ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసిన ఒక ఆటో డ్రైవర్ నుంచి రూ.6 వేలు లంచం తీసుకుంటూ తహసీల్దారు కార్యాలయంలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ దొరికిపోయాడు.