ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే మార్గమధ్యంలోనే మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు.
Emergency Landing: వారణాసికి వెళ్తున్న విమానాన్ని .. శంషాబాద్లో అత్యవసరంగా దించేశారు. ఆ విమానంలో 137 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇండిగో సంస్థ వారికి మరో విమానాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఘటన పట్ల డీజీసీఏ దర్యాప్�